Online Puja Services

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ

3.140.186.241

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ

 

తిరుమల, 2020 ఆగ‌స్టు 03: తిరుమలలో సోమ‌వారం సాయంత్రం శ్రావ‌ణ పౌర్ణమి గరుడసేవ జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా సాయంత్రం 5.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గరుడ వాహ‌నాన్ని అధిరోహించారు.

 

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా గ‌రుడ వాహ‌న సేవ‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు. 

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి శ్రీ‌శ్రీ‌శ్రీ జీయర్ స్వామి , సివిఎస్వో శ్రీ‌ గోపినాధ్ జెట్టి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు

 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore